గోమాతకు ఎలాంటి ఆహారాన్ని పెడితే - ఎలాంటి ఫలితాలు కలుగుతాయో - తెలుసుకొందాము!!! 1. గోమాతలకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుందట. సన్మార్గంలో నడవవచ్చట. దైవ చింతన పెరుగుతుందట. 2. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయల ను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. 3. గోమాతలకు బెండకాయల ను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావల్సినంత ధైర్యం వస్తుంది. 4. బాగా అప్పులు ఉన్న వారు నానబెట్టిన కందుల ను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. 5. కుటుంబంలో కలహాలు ఉన్న వారు, అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనగల ను తినిపిస్తే ఫలితం ఉంటుంది. 6. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసర పప్పును తినిపించాల్సి ఉంటుంది. 7. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. 8. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దాని కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు...