Posts

Showing posts from October, 2020
Image
హిందూ దేవాలయ దర్శనం  -  SCIENCE 1. భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది.ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి. 2. ప్రదక్షిణ : మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన..ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి.యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి. 3. ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.... 4. కొబ్బరి కాయ స్వచ్ఛతకు గుర్తు.పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును..అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం... 5. మంత్రాలు :   ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96..26..అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం..అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస...
Image
షుగర్  అంటే ఏమిటి ? మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు.  ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు. చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది... (1) చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. బాణసంచా తయారీలో ఉపయోగించే మసాలా సల్ఫర్! (2) సల్ఫర్ చాలా భారీ రసాయన మూలకం. అది మానవ శరీరంలోకి వెళ్ళిన తర్వాత, దాన్ని బయటకు తీయడం అసాధ్యం అవుతుంది. (3) చక్కెర చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, దీనివల్ల గుండెపోటు వస్తుంది. (4) చక్కెర శరీర బరువును అధికంగా పెంచుతుంది, దీనివల్ల ఊ బకాయం వస్తుంది. (5) చక్కెర రక్తపోటును పెంచుతుంది. (6)  మెదడు దాడికి చక్కెర ప్రధాన కారణమని నిరూపించబడింది. (7)  ఆధునిక వైద్య శాస్త్రం చక్కెరలో తీపి రుచిని సుక్రోజ్‌గా గుర్తిస్తుంది. సుక్రోజ్ మానవులకు మరియు జంతువులకు జీర్ణించుకోవడం కష్టం. (8)  చక్కెర తయారీ ప్రక్రియలో ఇరవై మూడు హానికరమైన రసాయనాలను ఉపయోగ...
Image
శ్రీ మాత్రే నమః  దశరా - ఆధ్యాత్మికత దశహరా నుండి రూపాంతారత చెందింది దశరా దశ అనగా పది. పది తలలు గల రావణుడిని హరించిన రోజే దశహరా !  ఇది భౌతికమైన విషయం. ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లైతే  - మనిషిలోని పది దుర్గుణాలను లేదా పాపాలను హరించవలసిన రోజు  ! అదే నిజమైన దశరా !  ఏమిటా 10 దుర్గుణాలు ?   అవి : శారీరకంగా చేసే పాపాలు 3.  1. అపాత్రదానం (చేయవలసిన వారికి దానం చేయకపోవడం లేదా మనం చేసిన దానం వృధా కావడం) 2. శాస్త్రాన్ని నమ్మకపోవటం  3. పర స్త్రీ ని లేదా పురుషుని పొందు కోరడం.,సంగమించడం. నోటి ద్వారా చేసే పాపాలు 4.  1. పరుషంగా మాట్లాడుట. 2. అసత్యాలు చెప్పడం. 3. వ్యర్థ ప్రలాపాలు చేయడం. 4.అసభ్యంగా మాట్లాడుట. మనసు ద్వారా చేసే పాపాలు 3.  1. పరుల సొమ్మును దొంగిలించాలనే బుద్ధి ఉండటం. 2. ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం. 3. అహంకారం కల్గి ఉండటం. ఇవి పది పాపాలు ! ఈ పాపాలను హరించుకుందామనీ, ఆ హరించే శక్తి అమ్మ దుర్గామాత మనందరికీ ఇవ్వాలని ఆశిస్తూ........  ఆస్ట్రో గురు - త్రికాలజ్ఞాన విభూషణ పండిత డా. గానుగుల యుగంధరాచార్య గురూజీ ......🖋 విజయవాడ
Image
శయన నియమాలు : శయనించుటకు పాటించవలసిన 15 సూత్రాలు : 1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశాన వాటికలోకూడా పడుకోకూడదు. (మను స్మృతి) 2. పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు.  ( విష్ణు స్మృతి) 3. విద్యార్థి, నౌకర మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో  వీరిని మేల్కొలపవచ్చును. (చాణక్య నీతి) 4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం : బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి. (దేవీ భాగవతము). పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. (పద్మ పురాణము) 5. తడి పాదము లతో నిద్రించవద్దు...  పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది. (అత్రి స్మృతి)  విరిగిన పడకపై, ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం.  (మహాభారతం) 6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు. (గౌతమ ధర్మ సూత్రం) 7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,  పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు,ఇంకా  దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది.  (ఆచార మయూఖ్) 8. పగటిపూట ఎపుడు కూడా నిద్...
Image
శ్రీ మహా విష్ణువు విశిష్టాద్వైత ప్రవర్తకుడైన రామానుజాచార్యుడు క్రీ.శ. 1017లో జన్మించాడు.  1049లో సన్యాసం స్వీకరించాడు. విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణవం ప్రకారం భగవంతుడు ఒక్కడే. అతడు సాకారుడు. అతడే నారాయణుడు.  నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవి నారాయణునినుండి వేరు కాదు.  నిర్మలజ్ఞానానంద స్వరూపుడు. ఆ దేవదేవుడొక్కడే స్వతంత్రుడు.  జీవి, ప్రకృతి పరతంత్రులు. పరమాత్మ నుండి ఆత్మ జన్మిస్తుంది.  జీవాత్మ పరమాత్మ సన్నిధి చేరడమే మోక్షం.  మోక్షానికి సాధనం అచంచలమైన విష్ణుభక్తి.   భక్తితో పాటు ప్రపత్తి, అనగా మనసా వాచా కర్మణా భగవంతుని శరణాగతి పొందడం కూడా అత్యవసరం. మానవులందరూ సమానులు.  మోక్షానికి అందరూ అర్హులు. కుల లింగ విచక్షణ లేకుండా లక్ష్మీనారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకొని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినవారందరూ శ్రీవైష్ణవులే. నారాయణుడే సృష్టి స్థితి లయాలకు మూలము.  చిత్తు జీవుడు. అచిత్తు ప్రకృతి. ఇవి రెండూ ఆయన శరీరము.  సూక్ష్మ చిదచిద్విశిష్టుడుగా ఉన్న పరమేశ్వరుడు స్థూల చిదచిద్విశిష్టుడు కావడమే సృష్టి.  ప్రకృతి మూలంగానే ఈ జగత్తు...
Image
మహావిష్ణువు అవయవాలు - 18 పురాణాలు అష్టాదశా మహాపురాణాలు అయిన 1.బ్రహ్మ పురాణం (మహావిష్ణువు యొక్క శిరస్సు) 2.పద్మపురాణం (మహావిష్ణువు యొక్క హృదయం) 3.విష్ణుపురాణం (మహావిష్ణువు యొక్క కుడిచేయి) 4.వాయుపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమచేయి) 5.శ్రీమద్భాగవతపురాణం (మహావిష్ణువు యొక్క తొడలు) 6. నారదపురాణం (మహావిష్ణువు యొక్క నాభి) 7.మార్కండేయపురాణం (మహావిష్ణువు యొక్క కుడిపాదం) 8.అగ్నిపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ పాదం) 9. భవిష్యపురాణం   (మహావిష్ణువు యొక్క కుడిమోకాలు) 10.బ్రహ్మవైవర్తపురాణం (మహావిష్ణువు యొక్క ఎడామ మోకాలు) 11.లింగపురాణం (మహావిష్ణువు యొక్క కుడి చీలమండ) 12.వరాహపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ) 13.స్కాందపురాణం (మహావిష్ణువు యొక్క కేశములు) 14.వామనపురాణం (మహావిష్ణువు యొక్క చర్మము) 15.కూర్మపురాణం (మహావిష్ణువు యొక్క వీపుభాగం) 16.మత్స్యపురాణం (మహావిష్ణువు యొక్క మెదడు) 17.గరుడపురాణం (మహావిష్ణువు యొక్క మాంససారము) 18.బ్రహ్మాండపురాణం (మహావిష్ణువు యొక్క ఎముకలు) మొదలయినవి మహావిష్ణువు యొక్క శరీరంలోని 18 అవయవములతో పోల్చారు. ఆస్ట్రో గురు - త్రికాలజ్ఞాన విభూషణ పండిత డా. గానుగుల యుగంధరాచార్య గు...
 ముక్తి అంటే ఏమిటి? సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు.  అందుకే అంటారు. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది? వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? అని--- అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని----- ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు - సామాన్యంగా.  మరి ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెబుతున్నారు. శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసలిచ్చినా, యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా; సత్కర్మలు - పుణ్యకార్యాలు ఎన్ని చేసినా, దేవతలను ఎంతగా పూజించినా ముక్తిలేదు. వందమంది బ్రహ్మలకాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు - అని.  మరి ఎలా వస్తుంది? 'ఆత్మైక్య బోధేన' - నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తిలేదు.  పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యా...
 🌿 తులసి యొక్క ప్రాధాన్యత 🌿 🌿  హిందూ సంప్రదాయాలలోనూ, ఔషధీ పరంగానూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు. నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. 🌿 పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఏడువది వది. 🌿 శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా ఉపయోగపడుతుంది.  🌿 ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, ...
వర్తమాన కలియుగం క్రీ.పూ.3102 ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 2గంటల 27నిమిషాల 30సెకండ్ల కాలమున ప్రారంభమైనదని నిర్ణయించారు.  ఫ్రెంచిదేశపు ఖగోళ శాస్తవ్రేత్త ‘‘బెయిలీ’’ భారతీయుల ఖగోళ విజ్ఞాన మేధా సంపత్తికి జోహార్లర్పించారు. 14వ లూరుూ ఆజ్ఞానువర్తియైన లాబెరే క్రీ.శ.1687లో ఐరోపాకు ఇండియా నుండి తీసుకెళ్ళిన పథకాలను ‘‘కాసిని’’, ‘‘మేయర్’’ పథకాలతో పోల్చి ఎట్టి తేడా లేదని తేల్చారు. భారతీయులు ప్రత్యక్షంగా వేధలు వేసి ఖగోళాన్ని అవలోకించారని నిర్ధారించారు.  సకల చరాచర సృష్టికర్తయైన బ్రహ్మ జననము మొదలుకుని, వర్తమాన సంవత్సరం వరకు సంవత్సర ఫలాలను సవివరంగా అందిస్తున్న భారతీయ పంచాంగ కర్తల మేధస్సు అమోఘం, అసమానం.  కృతత్రేత ద్వాపర కలియుగమనెడు నాలుగు యుగాలు 1000 పర్యాయాలు పూర్తయితే బ్రహ్మదేవునికి ఒక దినమవుతుంది. బ్రహ్మసృష్టి ఆదిగా ఇంతవరకు స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుషములను ఆరు మన్వంతరాలు సంధుతో కూడి గడిచినవి. ఇపుడు వైవస్వత మనెడి ఏడవ మన్వంతరం నడుస్తున్నది.  ఒక్కొక్క మన్వంతరానికి 71మహా యుగములు కాగా, 27 మహా యుగాలు గతించి, ప్రస్తుతం 28వ మహా యుగము కొనసాగుతున్నది.  (1).కార్తీక శుక్ల నవమ...